19ఏళ్ళ యువతిపై మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

76చూసినవారు
19ఏళ్ళ యువతిపై మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఉసైహత్ ప్రాంతంలో సెప్టెంబర్ 2న జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అక్కడ 19 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బాబీ గుప్తా అనే వ్యక్తి బాధితురాలిని తుపాకీతో తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్