తల్లితో కలిసి నిద్రిస్తున్న 3 ఏళ్ళ బాలికపై అత్యాచారం

85చూసినవారు
తల్లితో కలిసి నిద్రిస్తున్న 3 ఏళ్ళ బాలికపై అత్యాచారం
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం దారుణం జరిగింది. ఓ మహిళ తన మూడేళ్ళ కూతురితో కలిసి నిద్రిస్తుంది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తి తల్లి పక్కలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కోసం తల్లి వెతకగా.. చుట్టుప్రక్కల ఉన్న పొదల్లో బాలిక కనపడింది. తల్లిని చూసి నిందుతుడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలిస్లు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్