పూలు చల్లి.. జవాన్లకు ఆత్మీయ స్వాగతం

81చూసినవారు
భారత్-పాక్ యుద్ధ పరిస్థితుల నడుమ కుటుంబాలను విడిచి దేశ సేవలో పాల్గొంటున్న సైనికులపై గౌరవం మరింత పెరిగింది. తాజాగా యూపీలో భోజనం కోసం హోటల్ వద్ద ఆగిన భారత జవాన్లపై పూలు చల్లుతూ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. మంచినీరు అందించారు. 'జై జవాన్.. జై హింద్' అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్