దేశంలోనే తొలి హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అదానీ గ్రూప్

72చూసినవారు
దేశంలోనే తొలి హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అదానీ గ్రూప్
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో కీలక ముందడుగు పడింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ భారత్‌లోనే తొలి ఆఫ్‌గ్రిడ్ 5 మోగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్‌ను గుజరాత్‌లోని కచ్‌లో ప్రారంభించింది ఈ మేరకు కంపెనీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించుకుని నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా విభజించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం.

సంబంధిత పోస్ట్