జవాన్ మృతిపై ఆదిలాబాద్ సంతాపం

54చూసినవారు
జవాన్ మృతిపై ఆదిలాబాద్ సంతాపం
పహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో భరత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నా యుద్ధంలో గురువారం రాత్రి ఏపీ లోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారు. దీంతో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రానికి చెందిన భారత జవాన్ వీరమరణం పొందడం బాధాకరమని శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్