ఆదిలాబాద్: మైనార్టీల సమస్యలను పరిష్కరించండి

56చూసినవారు
మైనార్టీల సమస్యలను పరిష్కరించాలని మాజీ డిసిసి చైర్మన్ సాజిద్ ఖాన్ అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ను గురువారం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. మైనార్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చూడాలని విన్నవించారు. నాయకులు వసీం, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్