నార్నూరులో ఏఐ తరగతులు ప్రారంభం

68చూసినవారు
నార్నూరులో ఏఐ తరగతులు ప్రారంభం
నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వేసవి శిభిరాన్ని ఏర్పాటు చేశామని SCERP వినోద్ తెలిపారు. ఇందులో భాగంగా ఆటలు, పాటలు, ఇష్టాగోష్టిలు, సామూహిక చర్చలు, విజ్ఞానం, గణితం, వినోదం ఇతర అంశాలపై విద్యార్థులతో ప్రయోగాత్మకంగా చేయించారు.

సంబంధిత పోస్ట్