తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క నివాసానికి వచ్చారు. ఈమేరకు వెన్నెల గద్దర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ జాదవ్, విశాల్, అతీష్ మొక్కను అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు వెన్నెలక్క సూచించారు.