ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఉట్నూర్ లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రి తరలించగా. ఎంఐసీలు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ కోమలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది.