ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుటుంబ సభ్యులను ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలసి ఆదివారం ఉట్నూర్ లోని మాజీ ఎంపీ ఇంటికి కి వెళ్లి పరామర్శించారు. ముందుగా రాథోడ్ రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు