నార్నూర్: మోస్తాబైన శ్రీ వెంకటేశ్వరాలయం

50చూసినవారు
నార్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవం నేపథ్యంలో ఆలయం మోస్తబాయింది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు కలిసి వెలుగు దీపాలతో మందిరాన్ని అలంకరించారు. భక్తులకు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్