నేరడిగొండ మండలంలోని 0-10 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులకు శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు టీకాలు వేశారు. ఈ సందర్బంగా 0-5 ఏళ్లలోపు ఉన్న వారికి పెంట, 5 ఏళ్ళ వారికి డీపీటీ 10 ఏళ్ళ చిన్నారులకు టీటీ టీకాలను వేశారు. ఇందులో మొత్తం 6 మంది చిన్నారులు పాల్గొన్నారని హెచ్ఈఓ పవార్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గంగామని, శ్యామల, ఉయిక వనిత తదితరులున్నారు.