ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

61చూసినవారు
ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు: ఎస్పీ
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేల పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు చేపట్టామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని టీటీడీసీలో బందోబస్తులో పాల్గొనున్న సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మరియు పట్టణంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రేపు మద్యం దుకాణాలు సైతం బంద్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్