హిందూపురంలో ఘటన జిల్లా వాసి మృతి

63చూసినవారు
హిందూపురంలో ఘటన జిల్లా వాసి మృతి
కదులుతున్న రైలు నుండి జారిపడి ఆదిలాబాద్ జిల్లా వాసి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఆంద్రప్రదేశ్ లోని హిందూపురం సమీపంలో గురువారం రైలు లో నుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెంటనే 108 అంబులెన్సు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొగా, గాయపడ్డ వ్యక్తి తన పేరు కృష్ణ అని, తనది ఆదిలాబాద్ జిల్లా అని చివరగా పేర్కొనట్లు సమాచారం. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురీకి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్