పాముకాటుతో వ్యక్తి మృతి

50చూసినవారు
పాముకాటుతో వ్యక్తి మృతి
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో తిర్యాణి మండలం నాయకపు గూడకు చెందిన నవీన్, మహారాష్ట్రకు చెందిన వైభవ్ రావత్ లు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. శనివారం తెల్లవారు జామున వారిద్దరికీ కడుపునొప్పి,వాంతులు అయ్యాయి. పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్