బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పిప్రీ గ్రామ సమీపంలోని ఓ క్రషర్ క్వారీ గుంతలో పడి సంజన (12) అనే బాలిక గల్లంతైంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సంజన క్రషర్ లో పనిచేసే కూలీల కుటుంబానికి చెందిన బాలిక ప్రమాదశత్తు క్రషర్ స్టోన్ కోసం తవ్విన గుంతలో పడింది. బాలిక గాలింపు చర్యలు చేపట్టారు.