బోథ్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరిత్యా చర్యలు

51చూసినవారు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరిత్యా చర్యలు తప్పవని తాంసి వ్యవసాయ అధికారి రవీందర్ అన్నారు. శుక్రవారం తాంసి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని విత్తన దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లక్ష్మీ, ఎస్సై దివ్యభారతి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్