తాంసి మండలం కప్పర్ల రామాలయంలో శనివారం 5 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, రామ రక్ష స్తోత్రం పటించారు. భారత సైన్యం కు అన్ని విజయాలు దక్కాలని కోరుతూ వేద పండితులు విశాల్ శర్మ సమక్షంలో కప్పర్ల రామాలయంలో హనుమాన్ చాలీసా పటించి సంగీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాముల కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు