బోథ్: అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

79చూసినవారు
బోథ్: అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
బోథ్ మండలంలోని పట్నపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 30 లక్షల నిధులతో ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీ, ఎమ్మెల్యేను అనిల్ సన్మానించారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్