తలమడుగు: సిబ్బంది సమయపాలన పాటించాలి: డీఎంహెచ్ఓ

82చూసినవారు
తలమడుగు: సిబ్బంది సమయపాలన పాటించాలి: డీఎంహెచ్ఓ
తలమడుగు, తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను, స్టాక్ రికార్డులను డిఎంహెచ్ఓ పరిశీలించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని వడదెబ్బ బాధితులకు సకాలంలో చికిత్సలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్