వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

65చూసినవారు
జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శమీమొద్దీన్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం మహిళా సీనియర్ అధికారి సవిత అన్నారు. ఆఫీస్ లో ఓ పై స్థాయి పోస్టు దక్కించుకునేందుకు సదరు సీనియర్ అసిస్టెంట్ తనను డిప్యూటేషన్ పై పంపించేందుకు కుట్ర పన్నారని ఆరోపించింది. ఉద్యోగ రీత్యా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పేర్కొంది. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది.

సంబంధిత పోస్ట్