ఖానాపూర్, కడెంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

82చూసినవారు
ఖానాపూర్, కడెంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖానాపూర్ లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లో నెలవారి మరమ్మతులో భాగంగా శనివారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాంసింగ్ తెలిపారు. సుర్జాపూర్, సత్తనపల్లి, ఖానాపూర్, బీర్నంది, పాత ఎల్లాపూర్తో పాటు కడెంలోని లింగాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్