భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సరిహద్దుల్లో పరిస్థితిపై చర్చలు జరపనున్నారు. అనంతరం త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ కానున్నారు. కాగా ప్రస్తుతం భారత్ మిసైల్స్ హ్యూమర్ బాంబులతో పాకిస్తాన్పై దాడులు చేస్తోంది.