ఏపీలో మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ చేయనున్న కూటమి ప్రభుత్వం

66చూసినవారు
ఏపీలో మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ చేయనున్న కూటమి ప్రభుత్వం
AP: రాష్ట్రంలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఈ స్మార్ట్ కార్డులను తిరిగి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబరు మొదటి వారం నుంచే వాహన్, సారథి పోర్టల్‌లో ఈ కార్డుల కోసం ఆప్షన్‌ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

సంబంధిత పోస్ట్