భారత సైన్యానికి విరాళం ప్రకటించిన అల్లు అరవింద్

84చూసినవారు
భారత సైన్యానికి విరాళం ప్రకటించిన అల్లు అరవింద్
భారత్ సైన్యానికి అండగా తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విరాళం ప్రకటించారు. శ్రీవిష్ణు నటించిన 'సింగల్' మూవీ కలెక్షన్స్‌లో కొంతభాగాన్ని భారత్ సైన్యానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజ్ డైరెక్షన్ వహించాడు.

సంబంధిత పోస్ట్