భారత పవర్‌గ్రిడ్‌పై సైబర్ దాడి అంటూ పాక్‌ మరో ఫేక్‌ పోస్ట్‌

52చూసినవారు
భారత పవర్‌గ్రిడ్‌పై సైబర్ దాడి అంటూ పాక్‌ మరో ఫేక్‌ పోస్ట్‌
సైబర్‌ దాడి కారణంగా భారత్‌లో 70శాతం ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ పనిచేయట్లేదంటూ సోషల్‌ మీడియాలో మరోసారి పాకిస్థాన్ నకిలీ పోస్ట్‌లు చేస్తోంది. దీన్ని ఫ్యాక్ట్‌చెక్‌ చేసిన పీఐబీ.. ఇది నకిలీ ప్రచారం అని తేల్చింది. అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ పీఐబీ అధికారులు ప్రజలకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్