ఐపీఎల్‌లో మరో కొత్త రూల్

84చూసినవారు
ఐపీఎల్‌లో మరో కొత్త రూల్
ఐపీఎల్ 2025 కంటే ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా IPL గవర్నింగ్ కౌన్సిల్ రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. రైట్ టు మ్యాచ్ కార్డు కూడా వేలానికి తిరిగి వచ్చింది. దీని ద్వారా గత పదేళ్లుగా ఐపీఎల్ ఆడుతూ.. భారత్‌కు ఆడని, బీసీసీఐ కాంట్రాక్టు లేని క్యాప్డ్ ప్లేయర్‌ను అప్ క్యాప్డ్‌గా పరిగణిస్తారు. ధోనీని అంటి పెట్టుకునేందుకు సీఎస్కే‌కు ఇది సాయపడుతుందని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్