నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

72చూసినవారు
నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం భేటీ కానుండగా.. కీలక అంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో SPB ప్రతిపాదనకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. పంచగ్రామాల భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్