APY స్కీమ్‌.. ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్

79చూసినవారు
APY స్కీమ్‌.. ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్
రేషన్ కార్డు ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. 18-40 ఏళ్ల భారత పౌరులు అర్హులు. ఈ స్కీమ్‌లో ప్రతి నెలా రూ.210 పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ (60 ఏళ్లు) తర్వాత ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం మొత్తం పెరుగుతుంది. పూర్తి వివరాలకు https://www.myscheme.gov.in/schemes/apy సందర్శించండి.

సంబంధిత పోస్ట్