ఈ-నోటీసులు వస్తున్నాయా? కేంద్రం అడ్వైజరీ ఇదే

79చూసినవారు
ఈ-నోటీసులు వస్తున్నాయా? కేంద్రం అడ్వైజరీ ఇదే
ప్రభుత్వం పేరుతో ఈ-మెయిల్స్‌కు వచ్చే నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ‘మెయిల్ చివర gov.in అని ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అని గుర్తించాలి. అందులో పేర్కొన్న అధికారుల పేర్లు, సదరు డిపార్ట్‌మెంట్లకు ఫోన్ చేసి లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవాలి’ అని కేంద్ర సైబర్ క్రైం విభాగం సూచనలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్