తులం బంగారం కోసం జూపల్లి, ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం

50చూసినవారు
తులం బంగారం కోసం జూపల్లి, ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం
TG: నిజామాబాద్ జిల్లా భీంగల్ లో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, BRS ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి జూపల్లి స్టేజ్ పై కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ చేస్తుండగా తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. వెంటనే ఇతర ప్రజా ప్రతినిధులు వారిని సముదాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్