ఏపీలో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

94చూసినవారు
ఏపీలో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
AP: కర్నూలు జిల్లా, ఆదోనిలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఓ గ్రామానికి వెళ్లి ఒక ఇంటర్ విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రమేశ్‌ అనే డ్రైవర్‌ ఆటోను ఎక్కింది. రమేష్‌ ఆమెను అదే ఆటోలో ఓ నిర్మానుష వెంచర్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత లాడ్జ్‌లో దిగబెట్టే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్