లెబనాన్‌పై మళ్లీ దాడులు.. 51మంది మృతి. 223 మందికి గాయాలు

66చూసినవారు
లెబనాన్‌పై మళ్లీ దాడులు.. 51మంది మృతి. 223 మందికి గాయాలు
ఇజ్రాయెల్‌ బుధవారం లెబనాన్‌పై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 51 మంది మృతి చెందగా.. 223 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఫరాస్‌ అబియాద్‌ వెల్లడించారు. గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా.. 1800 మందికి గాయాలైనట్లు తెలిపారు. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్