బాలుడి కిడ్నాప్ కు యత్నించిన ఆటో డ్రైవర్ (వీడియో)

77చూసినవారు
సికింద్రాబాద్ కార్ఖానా PS పరిధి బోయిన్ పల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఆటో యత్నించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. U. కృష్ణయ్య కుమారుడు తేజు బుధవారం సా. 4 గంటలకు పాల ప్యాకెట్ కోసం రోడ్డుపై వెళ్తుండగా ఓ ఆటోడ్రైవర్ ఆ బాలుడిని పిలిచి మాట్లాడాడు. 'స్వీట్లు, కేకు ఇప్పిస్తా ఆటో ఎక్కు' అని చేయిపట్టి లాగగా బాలుడు తప్పించుకున్నాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్