సన్న బియంపై దుష్ప్రచారం.. ఫేక్ వీడియోలు షేర్ చేస్తే చర్యలు

79చూసినవారు
సన్న బియంపై దుష్ప్రచారం.. ఫేక్ వీడియోలు షేర్ చేస్తే చర్యలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. సన్న బియ్యంలో ప్లాస్టిక్ కలిసిందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరిగుతోంది. ఈ పథకంపై దుష్ప్రచారం మొదలైందంటూ అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. నిరాధారమైన వీడియోలు షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు జారీ చేసింది. బియ్యం నాణ్యతపై ప్రజలకు అనుమానం ఉంటే అధికార వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్