తెలంగాణలో నేటి నుంచి బదిలీలపై నిషేధం

81చూసినవారు
తెలంగాణలో నేటి నుంచి బదిలీలపై నిషేధం
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఆగస్టు 1వ తేదీ నుంచి నిషేధం విధిస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 5 నుంచి 31 వరకూ బదిలీలపై నిషేధాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ గడువు పూర్తయినందున మళ్లీ నిషేధం అమల్లోకి వచ్చినట్లు ఆర్థికశాఖ ఉత్తర్వులో పేర్కొంది. అయితే కొన్ని ప్రత్యేక అంశాల్లో ఈ నిషేధం వర్తించదని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్