తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. రేపు సాయంత్రం రవీంద్రభారతిలో అవార్డుల కార్యక్రమం జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డుల పంపిణీ ఉంటుంది.