ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. CSK ప్లేయర్ రాహుల్ త్రిపాఠి కేవలం 9 పరుగులకు ఔటయ్యారు. బిష్ణోయ్ వేసిన తొమ్మిదో ఓవర్ ఆఖరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి త్రిపాఠి పెవిలియన్ చేరారు. 9 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 76/3గా ఉంది. క్రీజులో శివమ్ దూబే (0), జడేజా (1) ఉన్నారు.