BJP మురికి రాజకీయాలు చేస్తోంది: నటుడు ప్రకాశ్ రాజ్

71చూసినవారు
BJP మురికి రాజకీయాలు చేస్తోందని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఉగ్రదాడులను ఉటంకిస్తూ.. మోదీ ప్రభుత్వం మాటలతో కాదు చేతలతో సమాధానమిస్తోందంటూ బీజేపీ వీడియో పోస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. ‘సైన్యం పోరాడుతోంది. ప్రజలు రక్తమోడుతున్నారు. మూర్ఖులు బిజీగా ఉన్నారు. మతోన్మాదుల పార్టీ అత్యంత మురికి రాజకీయాలు చేస్తోంది. మీకు సిగ్గులేదా? జస్ట్ ఆస్కింగ్’ అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్