పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్‌అవుట్‌ విధింపు

80చూసినవారు
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్‌అవుట్‌ విధింపు
పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్‌అవుట్‌ విధించారు. భారత్-పాక్ ఉద్రికతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు ఇంట్లోనే ఉండాలని రక్షణ వర్గాలు సూచించాయి. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నాయి. భయాందోళన అవసరం లేనప్పటికీ.. అప్రమత్తత, ముందు జాగ్రత్త అవసరమని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్