జమ్మూ కశ్మీర్లోని సాంబ సెక్టార్లో భారీగా చొరబాటుకు యత్నించిన ఏడుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను BSF జవాన్లు తుపాకులతో మట్టుబెట్టారు. అర్ధరాత్రి నిఘా వ్యవస్థ ద్వారా వారిని గుర్తించిన బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రులకు మద్దతుగా పాక్ రేంజర్లు కాల్పులు జరపగా, బీఎస్ఎఫ్ ఎదురు దాడిలో పాక్ ఆర్మీ పోస్టు ధ్వంసమైంది.