మండుతున్న ఎండలు.. ఏసీ టికెట్లకు భారీ గిరాకీ!

75చూసినవారు
మండుతున్న ఎండలు.. ఏసీ టికెట్లకు భారీ గిరాకీ!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల ఆరంభంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ నేపథ్యంలో మండుతున్న ఎండలు ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఛార్జీలు కాస్త ఎక్కువైనా సరే.. ప్రయాణికులు ట్రైన్, బస్సుల్లో ఏసీ తరగతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏసీ బస్సులకు భారీ గిరాకీ ఉండగా.. రైల్లో ఏసీ ప్రయాణికుల వెయిటింగ్‌ లిస్టు 100-200ల పైనే ఉంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్