సైన్యం నుంచి పిలుపు.. కొడుక్కి తిలకం దిద్ది సాగనంపిన తల్లి (వీడియో)

55చూసినవారు
భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే విధుల్లోకి రావాలని సెలవుల్లో ఉన్న జవాన్లకు అధికారులు కాల్స్ చేస్తున్నారు. దీంతో జవాన్లు తిరిగి విధుల్లో చేరుతున్నారు. బంధాలు, భావోద్వేగాలను వదిలి దేశం కోసం సరిహద్దులకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో ధైర్యంగా వెళ్లి క్షేమంగా రావాలంటూ ఓ తల్లి తన బిడ్డకు తిలకం దిద్ది.. బార్డర్ కు పంపించిన వీడియో వైరలవుతోంది. దీంతో జవాన్లందరికీ సెల్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..

సంబంధిత పోస్ట్