మహారాష్ట్రలో ఓ యువతిపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేయడంతో ఆమెపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.