కాల్పుల విరమణ ఒప్పందం.. పూంఛ్‌లో స్వీట్లు పంచుకున్న స్థానికులు (వీడియో)

61చూసినవారు
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు తగ్గాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ ప్రాంతంలోని నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. స్థానికులంతా స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, పాక్‌ కాల్పుల్లో పూంఛ్‌లోని నివాసితుల ఇళ్లు ధ్వంసం అయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్