తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త

54చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణలో నాలుగు, ఏపీకి రెండు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరిలో కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ఏపీలోని అరకు, పాడేరులో కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదే తరగతులు ప్రారంభం అవుతాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్