తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

75చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
ఏపీ, తెలంగాణలో పలు రోడ్ల నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీలో రూ.400 కోట్లతో 200 కి.మీ. మేర 13 స్టేట్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. అటు తెలంగాణలోని నల్గొండలో రూ.516 కోట్లతో 4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించనుంది. దీని ద్వారా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ మధ్య ట్రాఫిక్ సమస్య తీరనుంది.

సంబంధిత పోస్ట్