"చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగుతోంది"

66చూసినవారు
"చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగుతోంది"
చార్‌ధామ్ యాత్ర ప్రస్తుతం సాఫీగా సాగుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భక్తులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు యాత్రలో సుమారు 4 లక్షల మంది పాల్గొన్నారని, కేదార్‌నాథ్ యాత్రకు కూడా అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 1364 లేదా 0135-1364ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్