సరస్వతీ పుష్కరస్నానం ఆచరించిన సీఎం, మంత్రులు

68చూసినవారు
సరస్వతీ పుష్కరస్నానం ఆచరించిన సీఎం, మంత్రులు
TG: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో CM రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సరస్వతీనది పుష్కరస్నానమాచరించారు. నదీ మాతకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్