ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికలు, అసంతృప్తులు, మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించారు. ఇందిరా భవన్లో వీరి సమావేశం కొనసాగుతుంది.